Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపను కొడతామన్నారు... వివేకా హత్యపై అనుమానాలు... పద్మ డిమాండ్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (17:29 IST)
వైయస్ వివేకానంద రెడ్డి మరణం పలు అనుమానాలకు తావిస్తోందని వైకాపా నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించినప్పుడే... ఈ మహా కుట్రకు బీజం పడిందని ఆమె ఆరోపించడం జరిగింది. 
 
కడపను కొడతామనీ, పులివెందులను గెలుస్తామనీ తెదేపా నేతలు పదేపదే చెప్పారనీ, ఆ పార్టీ నేతల వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థి  ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగులో ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని చెప్పారు.
 
వివేకానంద రెడ్డి మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరిన వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో నిజనిజాలు వెలుగు చూస్తాయనే నమ్మకం తమకు లేదనీ, అసలైన నిజాలు వెలుగు చూడాలంటే సీబీఐ చేత విచారణ జరిపించి తీరాలని డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments