Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరు వాసులకు శుభవర్త.. వందే భారత్‌కు స్టాపింగ్

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (10:06 IST)
ఏలూరు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖపట్టణం - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఇకపై ఏలూరు రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుందని తెలిపింది. ఇది అదనపు స్టాప్. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
విశాఖపట్టణం - సికింద్రాబాద్ - విశాఖపట్టణం వందే భారత్ రైలుకు విజయవాడ నుంచి రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాఫ్ కూడా లేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇపుడు ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రయాణికులకు పెద్ద వెసులుబాటు కలగనుంది.
 
ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి ఏలూరుకు 9.49 గంటలుక చేరుకుంది. అటు విశాఖపట్టణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి ఏలూరుకు సాయంత్రం 5.55 గటంలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఈ వందే భారత్ రైలు ఆగి వెళ్లేలా అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments