Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణ్యక్షేత్రం వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (10:28 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణానిసిలో ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వారణాసి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొండా వప్రియ (50) అనే వ్యక్తి, తన భార్య లావణ్య (45), పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌ (23)లతో కలిసి కైలాశ భవన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నెల 3వ తేదీన వారు ఆ ధర్మశాలలో చేరారు. అయితే, గురువారం ఆ కుటుంబం అంతా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఘటనా స్థలంలో సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకునట్టు వారణాసి పోలీస్ కమిషనర్ అశోక్ ముథా జైన్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేకే తాము ఆత్మహత్యలకు పాల్పడినట్టు సూసైడ్ లేఖలో రాశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రిక కోసం తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments