Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (08:41 IST)
అపోలో గ్రూపు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నుంచి తాను అనేక మంచి మంచి విషయాలు నేర్చుకున్నట్టు హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన వెల్లడించారు. ఆమె తాజాగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోగుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ వారికి వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని, ఇది తమకు తమ తాతయ్య చెప్పిన అంశమని వెల్లడించారు. 
 
రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. వారి పట్ల గౌరవం చూపుతూ వైద్యం అందించాలి అని తాతయ్య నేర్పించారు. ఆయన మాటలే మాకు స్ఫూర్తి. తిరుపతి, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లలో అపోలో ఉచిత అత్యవసర చికిత్సా సెంటర్లు ఏర్పాటు చేశాం. తాజాగా అపోలో ఉచిత కేర్ సెంటర్‌ను అయోధ్య రామ మందిరం వద్ద కూడా ఏర్పాటు చేశాం. ఈ అత్యవసర ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాం. మాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments