Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ భార్య ఇంట విషాదం.. తితిదే తొలి ఈవో ఇకలేరు...

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:47 IST)
మెగా కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెను ఎంతో అల్లాముద్దుగా చూసుకునే తాతయ్య కె. ఉమాపతి రావు ఇకలేరని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 
 
ఈ పోస్టులో ఆమె తన తాతయ్య గొప్పదనాన్ని వివరించారు. "ఆయన గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం ఉన్న వ్యక్తి అని తెలిపింది. తన తాతయ్యకు హాస్య చతురత కూడా ఎక్కువేనని ఆమె చెప్పింది. ఉర్దూ భాషలో ఆయన పలు రచనలు చేశారని తెలిపింది. 
 
ఎన్నో మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది. 1928, జూన్‌ 15న పుట్టిన ఆయన  2020 మే 27న కన్నుమూశారని తెలిపింది. కాగా, ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు తొలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments