Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ భార్య ఇంట విషాదం.. తితిదే తొలి ఈవో ఇకలేరు...

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:47 IST)
మెగా కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెను ఎంతో అల్లాముద్దుగా చూసుకునే తాతయ్య కె. ఉమాపతి రావు ఇకలేరని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 
 
ఈ పోస్టులో ఆమె తన తాతయ్య గొప్పదనాన్ని వివరించారు. "ఆయన గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం ఉన్న వ్యక్తి అని తెలిపింది. తన తాతయ్యకు హాస్య చతురత కూడా ఎక్కువేనని ఆమె చెప్పింది. ఉర్దూ భాషలో ఆయన పలు రచనలు చేశారని తెలిపింది. 
 
ఎన్నో మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది. 1928, జూన్‌ 15న పుట్టిన ఆయన  2020 మే 27న కన్నుమూశారని తెలిపింది. కాగా, ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు తొలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేశారు.

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments