Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కారణాల వల్లే మా ఆయన రాలేకపోయారు: ఉపాసన

హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో టాలీవుడ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన కూడా ఉన్నారు. ఈమె అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (18:19 IST)
హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో టాలీవుడ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన కూడా ఉన్నారు. ఈమె అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్సన్ హోదాలో ఈ సదస్సుకు హాజరయ్యారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన విందులో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
అయితే, ఈ సదస్సుకు తన భర్త చెర్రీ గైర్హాజరు కావడంపై ఆమె స్పందిస్తూ, ఇతర కార్యక్రమాల్లో తప్పని సరిగా పాల్గొనాల్సి రావడం కారణంగా చెర్రీ జీఈఎస్‌కి రాలేకపోయారని తెలిపారు. 
 
ఈ సదస్సుకు ఆహ్వాన పత్రికలు అందుకున్న వారిలో హీరో రాంచరణ్ కూడా ఉన్నారు. నటుడిగానేకాకుండా నిర్మాతగా, వ్యాపారాల్లో కూడా చెర్రీ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే. అందుకే ఆయనకు జీఈఎస్ ఆహ్వానం అందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments