Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (17:20 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి నిధుల వరద పారించారు. ఆ తర్వాత ఏపీకి గుడ్డిలో మెల్లగా అన్నట్టుగా కొంతమేరకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా, ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.5936 కోట్లను ఆమె కేటాయించారు. అలాగే, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూడా ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన కేటాయింపులను పరిశీలిస్తే, 
 
ఏపీకి కేటాయింపులు ఇవే :
పోలవరం ప్రాజెక్టుకు - రూ.5,936 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు బ్యాలెన్స్ గ్రాంట్ - రూ.12,157 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్‍‌‌కు - రూ.3,295 కోట్లు
విశాఖ పోర్ట్ కు - రూ.730 కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు - రూ.186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్‌కు - రూ.375 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి - రూ.162 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు - రూ.242.50 కోట్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments