Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (17:20 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి నిధుల వరద పారించారు. ఆ తర్వాత ఏపీకి గుడ్డిలో మెల్లగా అన్నట్టుగా కొంతమేరకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా, ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.5936 కోట్లను ఆమె కేటాయించారు. అలాగే, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూడా ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన కేటాయింపులను పరిశీలిస్తే, 
 
ఏపీకి కేటాయింపులు ఇవే :
పోలవరం ప్రాజెక్టుకు - రూ.5,936 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు బ్యాలెన్స్ గ్రాంట్ - రూ.12,157 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్‍‌‌కు - రూ.3,295 కోట్లు
విశాఖ పోర్ట్ కు - రూ.730 కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు - రూ.186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్‌కు - రూ.375 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి - రూ.162 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు - రూ.242.50 కోట్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments