Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ స్పీకర్ చాంబర్‌లో కుట్ర జరిగింది.. లైవ్ ఆపేయమన జైపాల్ సలహా ఇచ్చాడు : ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో తెరాస అధినేత కేసీఆర్ పాత్ర శూన్యమని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో అసలు ఏం జరిగింది!? హెడ్‌ కౌంట్‌ చేయకుండా, రాజ్యాంగ విరు

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో తెరాస అధినేత కేసీఆర్ పాత్ర శూన్యమని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో అసలు ఏం జరిగింది!? హెడ్‌ కౌంట్‌ చేయకుండా, రాజ్యాంగ విరుద్ధంగా బిల్లును ఆమోదించారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తన ‘విభజన కథ’ పుస్తకంలో ఆరోపించారు. 
 
తన మాట చతురతతో అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి ఆర్టికల్‌ 367-3 గురించి చెప్పి, సుష్మా స్వరాజ్‌, స్పీకర్‌ మీరాకుమార్‌లను ఒప్పించారని ఊహించారు. తలుపులు మూసేసి, లైవ్‌ ఆపేయమని ఆయనే సలహా ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఆ రోజు స్పీకర్‌ చాంబర్లో కుట్ర జరిగిందని భావించారు. అయితే, విభజన కథ పుస్తకంలో ఉండవల్లి ‘ఊహ’లను జైపాల్‌ రెడ్డి ఖండించారు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments