Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ స్పీకర్ చాంబర్‌లో కుట్ర జరిగింది.. లైవ్ ఆపేయమన జైపాల్ సలహా ఇచ్చాడు : ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో తెరాస అధినేత కేసీఆర్ పాత్ర శూన్యమని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో అసలు ఏం జరిగింది!? హెడ్‌ కౌంట్‌ చేయకుండా, రాజ్యాంగ విరు

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో తెరాస అధినేత కేసీఆర్ పాత్ర శూన్యమని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో అసలు ఏం జరిగింది!? హెడ్‌ కౌంట్‌ చేయకుండా, రాజ్యాంగ విరుద్ధంగా బిల్లును ఆమోదించారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తన ‘విభజన కథ’ పుస్తకంలో ఆరోపించారు. 
 
తన మాట చతురతతో అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి ఆర్టికల్‌ 367-3 గురించి చెప్పి, సుష్మా స్వరాజ్‌, స్పీకర్‌ మీరాకుమార్‌లను ఒప్పించారని ఊహించారు. తలుపులు మూసేసి, లైవ్‌ ఆపేయమని ఆయనే సలహా ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఆ రోజు స్పీకర్‌ చాంబర్లో కుట్ర జరిగిందని భావించారు. అయితే, విభజన కథ పుస్తకంలో ఉండవల్లి ‘ఊహ’లను జైపాల్‌ రెడ్డి ఖండించారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments