Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళలోనే ఘోరంగా విఫలమయ్యారు.. జగన్ పాలన ఫ్లాప్ : ఉండవల్లి

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (16:25 IST)
కేవలం రెండేళ్ల కాలంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అందుకే ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారన్నారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బాగా పరిపాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. 
 
కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళ కాలంలోనే అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. జగన్ పాలనలో అవినీతి లేదని ఎవరైనా చెప్పగలరా? అని ఉండవల్లి ఛాలెంజ్ చేశారు. సీఎం జగన్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునిపోయిందన్నారు. అప్పుల కోసం దేనికైనా అడ్డంగా తలూపుతున్నారన్నారు. ఇలాగే చేసుకుంటూ పోతే భవిష్యత్‌లో ఒక్కపైసా కూడా అప్పు ఇవ్వరన్నారు. అలాగే, అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరగకుండా సభను తప్పుదారిపట్టించారని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments