Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత్కాలిక బాంబు షెల్టర్లను ప్రకటించిన భారత్ హైకమిషన్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:09 IST)
ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రష్యా జరుపుతున్న బాంబు దాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా తాత్కాలిక బాంబు షెల్టర్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ బాంబు షెల్టర్లలలో భారతీయ విద్యార్థులతో పాటు.. భారతీయ పౌరులు తలదాచుకోవాలని సూచించింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకంగా ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 
 
"ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో ఉండటానికి స్థలం లేకుండా చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం, వాటిని ఉంచడానికి మిషన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది" అని భారత హైకమిషన్ ప్రతినిధులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments