Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా చోరీ జరిగిందా? లేదా? ఆధార్ కీలక ప్రకటన

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన డేటా చోరీ కేసులో ఆధార్ సంస్థ ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆధార్ సర్వర్‌ల నుండి ఐటీ గ్రిడ్ సంస్థ ఎటువంటి డేటాను అక్రమంగా, చట్ట విరుద్ధంగా చోరీ చేయలేదని స్పష్టం చేసింది. బుధవారం దీనిపై యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ సంస్థకు సంబంధించిన కేంద్రీకృత సమాచార నిల్వ కేంద్రంతో పాటు సర్వర్‌లు అత్యంత భద్రతతో ఉన్నాయని తెలిపింది.
 
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన విచారణలో ఆధార్ చట్టానికి విరుద్ధంగా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థ పెద్ద సంఖ్యలో పౌరుల వివరాలను సేకరించినట్లు నివేదిక ఇచ్చింది. సాధారణంగా చాలా సర్వీస్ ప్రొవైడర్లు నేరుగా వ్యక్తుల నుంచే వారి ఆధార్ డేటాను, ఇతర వివరాలు సేకరించడం జరుగుతోంది. 
 
అయితే సేకరించిన ఆ సమాచారాన్ని నిర్థిష్టంగా దేని కోసం సేకరించారో దాని కోసమే వినియోగించాలి. సదరు వ్యక్తుల సమ్మతం లేకుండా సేకరించిన సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు. ఆధార్ చట్టానికి వ్యతిరేకంగా ఆ సమాచారాన్ని సేకరించినా, నిల్వ చేసినా, ఉపయోగించినా అందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చునని యూఐడీఏఐ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments