Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారం వ్యవధిలో ఇద్దరు ట్రిపుల్ ఐటీ ల్యాబ్ అసిస్టెంట్లు కరోనాతో మృతి: శెలవులు ప్రకటించని అధికారులు

Webdunia
గురువారం, 6 మే 2021 (17:58 IST)
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. లాబ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు(36) ఏలూరులో చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందారు. ఇతనికి భార్య ఒక బాబు (9),  పాప(4) వున్నారు.
 
ట్రిపుల్ ఐటీలో మరికొంత మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. 
ట్రిపుల్ ఐటీలో కరోనా నేపధ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మరియు విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు. 
 
వారం వ్యవధిలో ఇద్దరు లాబ్ అసిస్టెంట్లు మృతి చెందారు. మరికొంత మంది సిబ్బందికి పాజిటివ్ రాగా కనీసం శెలవలు కూడా ప్రకటించడంలేదు ట్రిపుల్ ఐటీ అధికారులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments