Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ప్రేమ పేరుతో మోసగించి ఇద్దరు విద్యార్థినిలపై అత్యాచారం

నెల్లూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థినిలు ప్రేమ పేరుతో మోసపోయి అత్యాచారానికి గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని ఓ కళాశాలకు చెందిన ఇద్దరు విద

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (12:32 IST)
నెల్లూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థినిలు ప్రేమ పేరుతో మోసపోయి అత్యాచారానికి గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని ఓ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరిని స్కూలు యూనిఫాం ధరించిన మరో ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో మోసం చేశారు. 
 
ఈ సమయంలో అక్కడే ఉన్న మరో ముగ్గురు యువకులతో కలిసి విద్యా ర్థినులపై అత్యాచారం చేసినట్లు అక్కడి పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. సంఘటన స్థలంలో టిఫిన్ బాక్స్‌, స్ఫూన్ పడి ఉన్నాయి. వీరి మధ్య పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే, ఈ విషయం బయటికి రాకుండా సదరు కళాశాల యాజమాన్యం బాధిత విద్యార్థినులకు రూ.5 లక్షల పరిహారం అందజేయడంతో పాటు వారికి చికిత్స చేయిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments