Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు యువకులు... లైవ్‌లో పొడిచేశాడు....

ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ప్రేమ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్. అతను రామచంద్రాపురం

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (13:48 IST)
ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ప్రేమ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్. అతను రామచంద్రాపురంకు చెందిన జానకిరామిరెడ్డితో తరచూ గొడవ పడుతుండేవారు. అది కూడా ఒకే అమ్మాయిని ఇద్దరూ కలిసి ప్రేమించిన వ్యవహారంలో. 
 
అయితే ఈ గొడవను సెటిల్ చేసుకుందామని చెప్పి జానకిరామిరెడ్డి  వంశీరాయల్‌ను విమానాశ్రయం సమీపంలోని ఒక వెంచర్ వద్దకు రమ్మన్నాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగారు. ఒకవైపు స్నేహితులు సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తుండగానే పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో జానకిరామారెడ్డితో దాడి చేసి మెడపై పొడిచిన వంశీ అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
తీవ్రంగా గాయపడిన జానకిరామారెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతను మరణించాడు. పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ మర్డర్ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments