Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు యువకులు... లైవ్‌లో పొడిచేశాడు....

ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ప్రేమ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్. అతను రామచంద్రాపురం

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (13:48 IST)
ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ప్రేమ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్. అతను రామచంద్రాపురంకు చెందిన జానకిరామిరెడ్డితో తరచూ గొడవ పడుతుండేవారు. అది కూడా ఒకే అమ్మాయిని ఇద్దరూ కలిసి ప్రేమించిన వ్యవహారంలో. 
 
అయితే ఈ గొడవను సెటిల్ చేసుకుందామని చెప్పి జానకిరామిరెడ్డి  వంశీరాయల్‌ను విమానాశ్రయం సమీపంలోని ఒక వెంచర్ వద్దకు రమ్మన్నాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగారు. ఒకవైపు స్నేహితులు సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తుండగానే పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో జానకిరామారెడ్డితో దాడి చేసి మెడపై పొడిచిన వంశీ అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
తీవ్రంగా గాయపడిన జానకిరామారెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతను మరణించాడు. పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ మర్డర్ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments