Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో తితిదే విజిలెన్స్ విభాగ అధికారి మృతి.. ముందు కరోనా ఆపై నెగెటివ్....

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:37 IST)
చెన్నైలో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తితిదే అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజానికి ఈయన కరోనా వైరస్ బారినపడి ఆ తర్వాత కోలుకున్నారు. ఇంతలోనే ఆయన చనిపోవడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి లోను చేసింది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అసిస్టెంట్ విజిలెన్స్-సెక్యూరిటీ అధికారిగా వి.మహేశ్వరరావు పని చేస్తున్నారు. ఈయనకు కరోనా వైరస్ లక్షణాలతో గత జూలై నెల 28వ తేదీన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు నుంచి ఈయన కొంత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో రెండ్రోజుల కిందట నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ అని రావడంతో, ఆయన త్వరలోనే డిశ్చార్జి అయి, విధుల్లో చేరతారని టీటీడీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కానీ ఆలయ వర్గాల్లో విషాదం నింపుతూ ఆ అధికారి మృతి చెందారు. మహేశ్వరరావు మృతిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చీఫ్ విజిలెన్స్-సెక్యూరిటీ ఆఫీసర్ జెట్టి గోపీనాథ్, ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments