Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వృద్ధులు - దివ్యాంగుల కోసం ప్రత్యకే టిక్కెట్లు విడుదల

Webdunia
బుధవారం, 25 మే 2022 (10:35 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవారి దర్శనం నిమిత్తం టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఇందులోభాగంగా, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా దర్శన టిక్కెట్లను బుధవారం మధ్యాహ్న 3 గంటలకు విడుదల చేయనుంది. అదేవిధంగా ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటాను గురువారం విడుదల చేయనుంది. 
 
కాగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయం వేళల్లో మార్పులు చేయనున్నారు. ఇప్పటివరకు ఉదయం 10 గంటలకు దర్శనాలకు అనుమతించేవారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments