Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:51 IST)
తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి తితిదే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను వేగవంతం చేసినట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
అలాగే, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ డిసెంబరు నుంచి మార్పులు చేస్తామని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
 
సర్వదర్శనం టోకెన్ల జారీపై తితిదే ఈవో ధర్మారెడ్డి వివరాలను వెల్లడించారు. తిరుతిలో శ్రీనివాస్, గోవిందరాజు, భూదేవి సత్రాల్లో నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ టోకెన్ల జారీ ఉంటుందని ఆయన తెలిపారు. రోజువారీ కోటా చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. 
 
సోమ, బుధ, గురు, ఆదివారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు చొప్పున అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం