Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:51 IST)
తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి తితిదే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను వేగవంతం చేసినట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
అలాగే, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ డిసెంబరు నుంచి మార్పులు చేస్తామని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
 
సర్వదర్శనం టోకెన్ల జారీపై తితిదే ఈవో ధర్మారెడ్డి వివరాలను వెల్లడించారు. తిరుతిలో శ్రీనివాస్, గోవిందరాజు, భూదేవి సత్రాల్లో నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ టోకెన్ల జారీ ఉంటుందని ఆయన తెలిపారు. రోజువారీ కోటా చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. 
 
సోమ, బుధ, గురు, ఆదివారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు చొప్పున అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం