Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:51 IST)
తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి తితిదే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను వేగవంతం చేసినట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
అలాగే, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ డిసెంబరు నుంచి మార్పులు చేస్తామని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
 
సర్వదర్శనం టోకెన్ల జారీపై తితిదే ఈవో ధర్మారెడ్డి వివరాలను వెల్లడించారు. తిరుతిలో శ్రీనివాస్, గోవిందరాజు, భూదేవి సత్రాల్లో నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ టోకెన్ల జారీ ఉంటుందని ఆయన తెలిపారు. రోజువారీ కోటా చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. 
 
సోమ, బుధ, గురు, ఆదివారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు చొప్పున అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం