Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం కోసం ఇక గంటల సేపు క్యూల్లో నిలబడనవసరం లేదు.. నారా లోకేష్

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (11:07 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయానికి రోజూ 60,000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. అధిక రద్దీ దర్శన ఏర్పాట్లలో ఇబ్బందులను సృష్టిస్తోంది, భక్తులు క్యూ కాంప్లెక్స్‌ల వద్ద ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, భక్తులు దర్శనం కోసం ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
 
ఎక్కువ సామర్థ్యం కోసం టికెట్ బుకింగ్, ఆలయ సేవలను క్రమబద్ధీకరించనున్నట్లు నారా లోకేష్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టిటిడి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చామని లోకేష్ పేర్కొన్నారు. భక్తులను ఆలయ సేవలకు మరింత చేరువ చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్‌పో రెండవ రోజు నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments