Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై - ఆగస్టు నెలలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను రిలీజ్ చేసిన టిటిడి

Webdunia
శనివారం, 21 మే 2022 (12:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) జూలై, ఆగస్టు నెలలకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను రిలీజ్ జేసింది. రోజుకు 25 వేల చొప్పున ఈ టిక్కెట్లను కేటాయించింది. జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనలాను రద్దు చేసింది. ఈ ప్రత్యేక దర్శన టిక్కెట్ల ధర రూ.300గా నిర్ణయించింది. ఈ టిక్కెట్లను టిటిడి ఆన్‌లైన్ పోర్టల్‌లోనే బుక్ చేసుకోవాలని తెలిపింది. రోజుకు 25 వేల చొప్పున ఆన్‌లైన్‌లో ఉంచింది. 
 
మరోవైపు, టిటిడి మరో కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూలై 15వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments