ఆనందయ్య మందును తితిదే పంపిణీ చేయదు: వైవీ సుబ్బారెడ్డి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (19:03 IST)
ఆనందయ్య నాటు మందును తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేయదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''కేంద్ర ఆయుష్ శాఖ ఇచ్చిన రిపోర్టులో ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదు అని చెప్పింది.

పైగా ఈ మందుతో కోవిడ్ తగ్గుతుంది అని ఎక్కడా చెప్పలేదు. వాడద్దని కూడా చెప్పలేదు. ప్రజల ఇష్టానికి వదిలేశారు. ఆయుర్వేదం కాదు కనుక మందు తయారీ పంపిణీ నిర్ణయం టీటీడీ ఆయుర్వేద కాలేజి విరమించుకుంది.
 
టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చెయ్యాలని మొదట్లో భావించాం. ప్రస్తుతానికి పంపిణీ ఆలోచన లేదు. 
భవిష్యత్తులో రిపోర్టులు మెరుగ్గా వస్తే అప్పుడు పరిశీలిస్తాం.'' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments