Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందును తితిదే పంపిణీ చేయదు: వైవీ సుబ్బారెడ్డి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (19:03 IST)
ఆనందయ్య నాటు మందును తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేయదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''కేంద్ర ఆయుష్ శాఖ ఇచ్చిన రిపోర్టులో ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదు అని చెప్పింది.

పైగా ఈ మందుతో కోవిడ్ తగ్గుతుంది అని ఎక్కడా చెప్పలేదు. వాడద్దని కూడా చెప్పలేదు. ప్రజల ఇష్టానికి వదిలేశారు. ఆయుర్వేదం కాదు కనుక మందు తయారీ పంపిణీ నిర్ణయం టీటీడీ ఆయుర్వేద కాలేజి విరమించుకుంది.
 
టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చెయ్యాలని మొదట్లో భావించాం. ప్రస్తుతానికి పంపిణీ ఆలోచన లేదు. 
భవిష్యత్తులో రిపోర్టులు మెరుగ్గా వస్తే అప్పుడు పరిశీలిస్తాం.'' అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments