Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు.. ఇది కూడా రాజకీయమేనా? టిటిడి ఛైర్మన్..?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (21:08 IST)
టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి టిడిపి అధినేతపై మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతిదీ రాజకీయమా అంటూ ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశి దర్సనం ప్రారంభం కాకముందే విమర్సలు చేయడం సరైంది కాదన్నారు. టోకెన్లు ఇవ్వలేని భక్తులపై లాఠీఛార్జ్ చేశామని బాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
 
టోకెన్లు లేకుండా తిరుపతికి రావద్దని స్థానికేతరులకు విజ్ఙప్తి చేశాం. అయినా సరే చాలామంది వచ్చేశారు. ముఖ్యంగా గోవిందమాల భక్తులు అలిపిరి ముందే కూర్చుని గోవిందనామస్మరణలు చేశారు. పోలీసులు, టిటిడి విజిలెన్స్ సిబ్బంది సానుకూలంగా వారిని అక్కడి నుంచి పంపించేశారు.
 
అంతేగానీ ఏ ఒక్కభక్తుడిపైనా లాఠీఛార్జ్ చేయలేదు. చేయము కూడా. తిరుమల వ్యవహారంలోను చంద్రబాబు రాజకీయాలు చేయడం సరైంది కాదు. దీన్ని ఇప్పటికైనా మానుకోవాలన్నారు టిటిడి ఛైర్మన్. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments