Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ వెబ్ సైట్ పై చర్యలకు టీటీడీ చైర్మన్ ఆదేశం

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:05 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న www balaji prasadam.com అనే నకిలీ వెబ్ సైట్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
 
శ్రీవారి ప్రసాదాల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వెబ్ సైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం సుబ్బారెడ్డి దృష్టికి వచ్చింది.దీనిపై ఆయన వెంటనే స్పందించారు.

నకిలీ వెబ్ సైట్ వివరాలు సేకరించి సంబంధిత వ్యక్తులపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఐటి విభాగం సహాయంతో వెబ్ సైట్ ను బ్లాక్ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments