Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు పోటెత్తిన భక్తులు - తితిదే కీలక నిర్ణయం!

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (15:49 IST)
తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఈ కారణంగా తిరుమల గిరుల్లో విపరీతమైన భక్తుల రద్దీ పెరిగిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శనివారం, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తితిదే ప్రకటించారు. అలాగే సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోనని స్పష్టం చేసింది. ఈ మార్పును ప్రతి ఒక్కరూ గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని కోరింది. 
 
దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానిక క్యూలైన్లలో 30 నుంచి 40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. 
 
సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఆయా రోజులకు సంబంధించి వీఐపీ సిఫారసు లేఖలను కూడా స్వీకరించోబమని తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments