Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వదర్శనం టోకెన్లు అక్కర్లేదు.. టీటీడీ కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (10:11 IST)
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్ల కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కూడా రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.
 
ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ ప్రక్రియని టీటీడీ తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో టోకెన్లు తీసుకున్న భక్తులు రెండు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. 
 
మరోవైపు సర్వదర్శనం టోకెన్ల కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కూడా రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. 
 
భక్తులు భారీస్థాయిలో తరలిరావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. బుధవారం నుంచి ఆదివారం వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
టోకెన్లు లేకుండానే శ్రీవారి సర్వదర్శనానికి అనుమతిస్తోంది. అలిపిరి నుంచి దర్శన టోకెన్లు లేకుండానే భక్తులను అనుమతిస్తోంది. రెండేళ్ల తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులను అనుమతిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments