రెచ్చిపోతున్న కామాంధులు.. భారీ బల్లిపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (10:01 IST)
Lizard
కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై కాదు.. మూగజీవులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మేక, ఆవులపై అత్యాచార ఘటనలు నమోదైన నేపథ్యంలో తాజాగా భారీ బల్లి.. బెంగాల్ మానిటర్ లిజర్డ్‌పై నలుగురు వేటగాళ్లు అత్యాచారానికి పాల్బడ్డారు. మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గభా ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ కోర్ జోన్‌లోకి ప్రవేశించిన నిందితులైన వేటగాళ్లు ఈ దారుణ నేరానికి పాల్పడ్డారు. నిందితులను సందీప్ తుక్రామ్, పవార్ మంగేష్, జనార్దన్ కామ్టేకర్, అక్షయ్ సునీల్‌గా గుర్తించారు.
 
మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ఓ నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు నలుగురు ఈ భారీ బల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వారు తమ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో అడవిలో తిరుగుతున్న వీరిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments