Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (16:03 IST)
తిరుపతిలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి పట్టణంలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం (ఆర్చి) ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. 
 
స్థానిక రిలయన్స్ మార్ట్ వద్ద దీన్ని ఏర్పాటు చేయగా, అది కూలిపోయింది. ఈ ప్రమాదం రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఒక వ్యక్తి గాయపడ్డాడు. భారీ లోడుతో వచ్చిన లారీ ఒకటి ఆర్చిని తగలడంతో అది కూలిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కూలిపోయిన ఆర్చిని శిథిలాలను తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments