Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్... ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాగైతే మిమ్మలను ఎవరూ కాపడలేరంటూ హెచ్చరించారు. మంత్రులు కేటీఆర్, హరీ

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (10:12 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాగైతే మిమ్మలను ఎవరూ కాపడలేరంటూ హెచ్చరించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలకు వారి చేతే చెప్పించారు.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగా ఆయన ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలిపారు. ఇలా వార్నింగ్ ఎదుర్కొనేవారిలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మందికి టికెట్ మిస్ అయ్యే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా సంకేతాలు పంపించారు. 
 
పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా కొందరు సీనియర్ల పరిస్థితి దారుణంగా ఉందని సమాచారం. వివిధ సర్వేల ద్వారా కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెప్పించుకున్నారు. పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని... వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments