Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్... ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాగైతే మిమ్మలను ఎవరూ కాపడలేరంటూ హెచ్చరించారు. మంత్రులు కేటీఆర్, హరీ

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (10:12 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాగైతే మిమ్మలను ఎవరూ కాపడలేరంటూ హెచ్చరించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలకు వారి చేతే చెప్పించారు.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగా ఆయన ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలిపారు. ఇలా వార్నింగ్ ఎదుర్కొనేవారిలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మందికి టికెట్ మిస్ అయ్యే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా సంకేతాలు పంపించారు. 
 
పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా కొందరు సీనియర్ల పరిస్థితి దారుణంగా ఉందని సమాచారం. వివిధ సర్వేల ద్వారా కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెప్పించుకున్నారు. పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని... వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments