Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో 97 మంది హెచ్‌ఎంల బదిలీ

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:37 IST)
అనంతపురం జిల్లావ్యాప్తంగా 97 మంది గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా వారు దరఖాస్తు చేసుకున్నారు.

గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియను ఆపే శారు. ఎన్నికలు ముగియటంతో బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. గ్రేడ్‌-2 హెచ్‌ ఎంలకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీలపై ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జడ్పీ స్కూళ్ల హెచ్‌ఎంల బదిలీల ఉత్తర్వులు ఇచ్చామన్నారు. తిరుపతిలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్‌ఎంల ఉత్తర్వులు వెలువరించాల్సి ఉందన్నారు. కోడ్‌ ముగియగానే ఇస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments