నారా లోకేష్, వంగ‌ల‌పూడి అనిత‌ల‌పై విజ‌య‌వాడ‌లో కేసులు న‌మోదు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:29 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితల‌పై విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. వారు ట్రాఫిక్‌ అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 34, 186, 269 సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు అయింది.
 
గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చేందుకు టీడీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. హైద‌రాబాదు నుంచి విజ‌యవాడ ఎయిర్ పోర్ట్ కి వ‌చ్చిన లోకేష్ ను అక్క‌డే పోలీసులు అడ్డుకున్నారు. న‌ర‌స‌రావుపేట‌కు వెళ్ళేందుకు అనుమ‌తి లేద‌ని ఆరెస్ట్ చేసి, తాడేప‌ల్లిలోని లోకేష్ నివాసానికి త‌ర‌లించారు. ఈ యాత్ర‌లో తాను పాల్గొనేందుకు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ట్రాఫిక్ వ‌ల‌యాన్ని ఛేదించి, న‌ర‌స‌రావుపేట‌కు ప్ర‌యాణం అయినందుకు ఆమె పైనా కేసు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments