Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురి మృతి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (10:16 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్ బోల్తాపడటంతో ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. జిల్లాలోని పూతలపట్టు వావిళ్లతోట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రాథమిక సమాచారం మేరకు ఒక వివాహ వేడుకకు అనేక మంది ట్రాక్టర్‌లో వెళుతుండగా, ఇది అదుపుతప్పి బోల్తా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు మృతి చెందారు.
 
ప్రమాదానికి అతి వేగమే కారణమని చెబుతున్నారు. ఘటన జరిగినప్పుడు ట్రాక్టర్‌లో 22 మంది ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments