Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్‌ - రెండు ముక్కలైంది..

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:46 IST)
తిరుపతి జిల్లా చంద్రగిరి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెర్సిడెజ్ బెంజ్ కారును ఓ ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. భూమిపై నూకలు మిగిలివుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అలాగే, బెంజ్ కారు ముందు భాగం బాగా దెబ్బతింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ బెంజ్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతినంగా ట్రాక్టర్ మాత్రం రెండు ముక్కలైంది. 
 
ట్రాక్టర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, కారులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ట్రాక్టర్ కంటే మెర్సీడెజ్ బెంజ్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందనే విషయం ఈ ప్రమాదం ద్వారా నిరూపితమైందంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments