Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్‌ - రెండు ముక్కలైంది..

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:46 IST)
తిరుపతి జిల్లా చంద్రగిరి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెర్సిడెజ్ బెంజ్ కారును ఓ ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. భూమిపై నూకలు మిగిలివుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అలాగే, బెంజ్ కారు ముందు భాగం బాగా దెబ్బతింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ బెంజ్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతినంగా ట్రాక్టర్ మాత్రం రెండు ముక్కలైంది. 
 
ట్రాక్టర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, కారులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ట్రాక్టర్ కంటే మెర్సీడెజ్ బెంజ్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందనే విషయం ఈ ప్రమాదం ద్వారా నిరూపితమైందంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments