Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసని తుఫాను ఎఫెక్టు.. తగ్గిన దిగుబడి.. ఆకాశంలో ధరలు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:11 IST)
దేశంలో టమోటా ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. వీటి ధరలు మరోమారు పెరిగాయి. ఫలితంగా టమోటా ధర కొండెక్కింది. దేశంలోని అన్ని ప్రధాన మార్కెట్‌లలో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలను పరిశీలిస్తే, కర్నూలు మార్కెట్‌లో కేజీ టమోటా ధర రూ.80 వరకు పలుకుతోంది. రైతు బజారులో అయితే ఈ ధర రూ.70గా ఉంది. చిల్లర మార్కెట్‌లో మాత్రం ఇది వంద రూపాయల వరకు పలుకుతోంది. 
 
టోమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా.. అసని తుఫాను ప్రభావంతో పాటు పలు రాష్ట్రాల్లో టమోటా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితి నెలాఖరు వరకు ఇదే విధంగా ఉండేలా కనిపిస్తుంది. దీంతో మే నెలాఖరు వరకు టమోటా ధర ఆకాశంలోనే ఉండేలా కనిపిస్తుంది. 
 
చిత్తూరూ జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో కేజీ టమోటా ధర రూ.56 పలుకుతోంది. గత నాలుగేళ్ళుగా అన్‌సీజన్‌లో ఇదే తరహా ధర పలుకుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమోటా దిగుబడులు లేకపోవడంతో వీటి ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments