Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వింత ఘటన: భూమి నుంచి పైకి వచ్చిన..?

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (19:03 IST)
తిరుపతిలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ భారీవర్షాల నేపథ్యంలో తిరుపతిలో వింత ఘటన జరిగింది. 
 
తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో భూమి నుంచి సిమెంట్ రింగుల ట్యాంక్ పైకి వచ్చింది. సిమెంటు రింగులతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
25 రింగుల్లో 18 సిమెంటు రింగులు భూమిపైకి వచ్చాయి. ఈ ఘటనలో స్పల్ప గాయాలతో ఓ మహిళ బయటపడింది. అలా పైకి వచ్చిన రింగులను చూసి స్టానికులు అవాక్కయ్యారు. 
 
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. దీంతో పలువురు నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షాలతో పెన్నా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగాయి. 
 
పెన్నా నది ఉప నదులకు కూడా తీవ్రమైన వరదలు వచ్చాయి. పలు నీటి ప్రాజెక్టులు, చెరువుల ఆనకట్టలు తెగిపోవడంతో జనావసాల్లోకి వరదనీరు చొచ్చుకు వచ్చి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments