Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వింత ఘటన: భూమి నుంచి పైకి వచ్చిన..?

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (19:03 IST)
తిరుపతిలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ భారీవర్షాల నేపథ్యంలో తిరుపతిలో వింత ఘటన జరిగింది. 
 
తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో భూమి నుంచి సిమెంట్ రింగుల ట్యాంక్ పైకి వచ్చింది. సిమెంటు రింగులతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
25 రింగుల్లో 18 సిమెంటు రింగులు భూమిపైకి వచ్చాయి. ఈ ఘటనలో స్పల్ప గాయాలతో ఓ మహిళ బయటపడింది. అలా పైకి వచ్చిన రింగులను చూసి స్టానికులు అవాక్కయ్యారు. 
 
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. దీంతో పలువురు నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షాలతో పెన్నా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగాయి. 
 
పెన్నా నది ఉప నదులకు కూడా తీవ్రమైన వరదలు వచ్చాయి. పలు నీటి ప్రాజెక్టులు, చెరువుల ఆనకట్టలు తెగిపోవడంతో జనావసాల్లోకి వరదనీరు చొచ్చుకు వచ్చి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు.. తగ్గేదేలే..!

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments