Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వింత ఘటన: భూమి నుంచి పైకి వచ్చిన..?

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (19:03 IST)
తిరుపతిలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ భారీవర్షాల నేపథ్యంలో తిరుపతిలో వింత ఘటన జరిగింది. 
 
తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో భూమి నుంచి సిమెంట్ రింగుల ట్యాంక్ పైకి వచ్చింది. సిమెంటు రింగులతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
25 రింగుల్లో 18 సిమెంటు రింగులు భూమిపైకి వచ్చాయి. ఈ ఘటనలో స్పల్ప గాయాలతో ఓ మహిళ బయటపడింది. అలా పైకి వచ్చిన రింగులను చూసి స్టానికులు అవాక్కయ్యారు. 
 
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. దీంతో పలువురు నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షాలతో పెన్నా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగాయి. 
 
పెన్నా నది ఉప నదులకు కూడా తీవ్రమైన వరదలు వచ్చాయి. పలు నీటి ప్రాజెక్టులు, చెరువుల ఆనకట్టలు తెగిపోవడంతో జనావసాల్లోకి వరదనీరు చొచ్చుకు వచ్చి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments