Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ట్రాక్టర్‌ బోల్తా .. ఆరుగురికి తీవ్రగాయాలు

Webdunia
సోమవారం, 2 మే 2016 (16:51 IST)
తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని సోమా సదన్‌ వద్ద సోమవారం ఓ ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. లైసెన్స్ లేకుండా ట్రాక్టర్‌ నడపడమేకాకుండా యేసు అనే మరో వ్యక్తి పేరు చెప్పిన డ్రైవర్‌ నారాయణ స్వామిని ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
గాయపడిన వారిలో మధు, చిన్నారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుమల అశ్వినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తిరుపతి రుయాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. గాయపడిన వారు ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments