Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ పోటీలు : రూ.7 లక్షల కారును గెలుచుకున్న అదృష్టవంతుడు

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (08:41 IST)
ఏపీలోని తిరుపతిలో ఆదివారం రాత్రి బిర్యానీ ఆరగించే పోటీలను నిర్వహించారు. స్థానికంగా ఉండే రోబో హోటల్‌లో ఈ పోటీలను నిర్వహించగా, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో నిస్సాన్ మాగ్నైట్ కారును ఓ విజేత గెలుచుకున్నాడు. ఈ కారు ధర రూ.7 లక్షలు. దీంతో ఆ కస్టమర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
రోబో హోటల్‌లో గత యేడాది సెప్టెంబరు నెలలో బిర్యానీ ఆరగించిన ప్రతి ఒక్క కస్టమర్‌కు ఓ కూపన్ ఇచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా హోటల్ యజమాని భర్త కుమార్ రెడ్డి నీలిమ దంపతులు గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో తిరుపతి పట్టణానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి విజేతగా నిలిచాడు. ఆ వెంటనే రాహుల్‌‍కు ఫోన్ చేసి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇకపైనా ఇలాంట పథకాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments