Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కుంగుతున్న గృహాలు - భూమి నుంచి పైకొచ్చిన బావి వరలు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (14:58 IST)
తిరుపతి పట్టణం ప్రమాదపుటంచున ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి పట్టణం నీట మునిగిన విషయం తెల్సిందే. ఈ జలదిగ్బంధం నుంచి ఇపుడిపుడే కోలుకుంటుంది. అయితే, తిరుపతి పట్టణంలోని అనేక గృహాలు భూమిలోకి కుంగిపోతున్నాయి. అలాగే, భూమిలోని పాత బావి వరలు పైకి వస్తున్నాయి. 
 
తిరుపతి కార్పొరేషన్ 20వ వార్డు ఎంఆర్ పల్లిలోని శ్రీకృష్ణ నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లో ఉన్న పాత బావి వరలు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చాయి. ఈ బావిని ఎస్వీ యూనివర్శిటీ జియాలజీ విభాగం బృందం పరిశీలించింది. 
 
అలాగే, పలు ప్రాంతాల్లోని గృహాలు పగుళ్లు, బీటలు వారుతున్నాయి. దీంతో అవి ఎక్కడ కూలిపోతాయోనన్న భయంతో ప్రజలు ఇళ్ళను వదిలి ప్రాణభయంతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments