రెండు టన్నుల ఊరగాయలు.. విలువ రూ.12.65 లక్షలు.. ఏడు రకాలు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (11:28 IST)
విజయ ఫుడ్ ప్రాడెక్ట్ యజమాని, గుంటూరు జిలా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన కాటూరి రాము టీటీడీకి 2 టన్నుల వివిధ రకాల ఊరగాయలను శుక్రవారం బహూకరించారు. అన్నదానం భవనంలో ఆయన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ద్వారా ఊరగాయలను అందించారు. స్వామివారి అన్న ప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. 
 
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సలహా మండలి సభ్యులు శ్రీ పి. పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు టన్నుల ఊరగాయల విలువ రూ.12.65 లక్షలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఊరగాయల్లో ఏడు రకాలున్నాయని.. 4500 కేజీల ఊరగాయలున్నాయని.. 300 కేజీల పసుపు పొడి, 200 కేజీల మిరపపొడి, 300 కేజీల పులిహోర పేస్టులు వున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments