Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ వివాదం.. సీఎంకు తితిదే ఈవో నివేదిక

ఠాగూర్
ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (10:53 IST)
పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తుంది. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో శ్రీవారి లడ్డూను తయారు చేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఈ లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా మహా విస్ఫోటనంలా తయారైంది. తిరుమలను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
 
 ఈ నేపథ్యంలో లడ్డూ అంశంపై తితిదే ఈవో శ్యామలరావు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఓ నివేదిక సమర్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని ఆదివారం తితిదే అధికారులు అందజేయనున్నారు. ఈవో అందించిన నివేదికపై శనివారం మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. 
 
ఈ సందర్భంగా ఈవో శ్యామల రావు మాట్లాడుతూ, ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారుల, అర్చకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ఆలయ సంప్రోక్షణ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల తదనంతరం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments