తిరుమలలో ఇప్పట్లో లాక్‌డౌన్ లేదు - కానీ 15 మంది టిటిడి ఉద్యోగస్తులు కరోనాతో మృతి

Webdunia
శనివారం, 1 మే 2021 (20:05 IST)
తిరుమలలో ఇప్పట్లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. కరోనా బారిన పడిన టిటిడి ఉద్యోగస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే కరోనాతో 15 మంది టిటిడి ఉద్యోగస్తులు మరణించడం బాధాకరమన్నారు. 
 
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక డార్మెటరీ ఏర్పాటు చేస్తున్నామని.. బర్డ్ ఆసుపత్రిని పూర్తిగా టిటిడి ఉద్యోగస్తులకే కేటాయించామన్నారు. కరోనా సోకిన టిటిడి ఉద్యోగస్తులందరికీ బర్డ్ లోనే చికిత్స అందించనున్నట్లు చెప్పారు. తిరుపతిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనన్నారు టిటిడి ఛైర్మన్.
 
తిరుపతి రూరల్ ఎంపిడిఓ కార్యాలయంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రజలకు మాస్క్‌లను పంపిణీ చేశారు టిటిడి ఛైర్మన్. తన పుట్టిన రోజు సంధర్భంగా టిటిడి ఛైర్మన్ కేక్ కూడా కట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments