Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి వీఐబీ బ్రేక్ దర్శన టిక్కెట్లు .. వైకాపా ఎమ్మెల్సీపై కేసు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (12:06 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినందుకుగాను వైకాపా ఎమ్మెల్సీ జికియా ఖానంపై తిరుపతి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో మోసం చేశారంటూ బెంగుళూరుకు చెందిన భక్తులు ఒకరు ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని పేర్కొన్నాడు. 
 
బెంగుళూరు భక్తులను తన లేఖ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనానికి జికియా ఖానం సిఫార్సు చేశారు. అధిక ధరకు టిక్కెట్లు అమ్ముతున్నట్టు భక్తుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ పాటు ఆమె పీఆర్వో కృష్ణతేజ, చంద్రశేఖర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే గత వైకాపా నేతలు శ్రీవారి వీఐపీ దర్శన బ్రేక్ టిక్కెట్లను అడ్డగోలుగా విక్రయించి భారీగా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments