Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి వీఐబీ బ్రేక్ దర్శన టిక్కెట్లు .. వైకాపా ఎమ్మెల్సీపై కేసు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (12:06 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినందుకుగాను వైకాపా ఎమ్మెల్సీ జికియా ఖానంపై తిరుపతి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో మోసం చేశారంటూ బెంగుళూరుకు చెందిన భక్తులు ఒకరు ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని పేర్కొన్నాడు. 
 
బెంగుళూరు భక్తులను తన లేఖ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనానికి జికియా ఖానం సిఫార్సు చేశారు. అధిక ధరకు టిక్కెట్లు అమ్ముతున్నట్టు భక్తుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ పాటు ఆమె పీఆర్వో కృష్ణతేజ, చంద్రశేఖర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే గత వైకాపా నేతలు శ్రీవారి వీఐపీ దర్శన బ్రేక్ టిక్కెట్లను అడ్డగోలుగా విక్రయించి భారీగా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments