Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెట్ల పొదల్లో వికలాంగురాలిని ముగ్గురు కలిసి....

మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా ఎపిలోని విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆటో ఎక్కిన ఒక వికలాంగురాలిని ముగ్గురు కలిసి అత్యాచారం చేయడమే కాకుండా హత్య చే

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (13:11 IST)
మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా ఎపిలోని విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆటో ఎక్కిన ఒక వికలాంగురాలిని ముగ్గురు కలిసి అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేయడానికి ప్రయత్నించారు. చివరకు స్థానికులు గుర్తించి వికలాంగురాలిని కాపాడారు. 
 
విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన రేవతి అనే యువతి తన అక్క ఇంటికి వెళ్ళేందుకు నెలిమర్ల వద్ద ఆటో ఎక్కింది. తాను దిగాల్సిన ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఆటోను నిలపలేదు. నేరుగా పూల్‌బాగ్ లోని చెట్ల పొదల్లోకి ఆటోను తీసుకెళ్ళాడు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు యువకులు ఆమె నోటిని గట్టిగా మూసిపెట్టారు. 
 
ఆటోలోనే ఒకరి తరువాత ఒకరు సామూహికంగా వికలాంగురాలిపై అత్యాచారం చేశారు. విషయం బయటకు ఎక్కడ వస్తుందేమోనని ఆమె హత్య చేసేందుకు ప్రయ్నతించారు. దీంతో రేవతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments