Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (23:13 IST)
విశాఖపట్టణం నూకాలమ్మ ఆలయం వద్ద కొందరు వ్యక్తులు ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిపై దాడి చేసి వారి తలలు పగులగొట్టిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
 
దాడి చేసినవారిని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వారిని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ఐతే ఈ దాడి రాజకీయ కోణంలో జరిగిన దాడి కాదనీ, ఇది పూర్తిగా వ్యక్తిగతమైనదని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments