Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ పవన్ బర్త్ డే ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్, ముగ్గురు మృతి

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (22:49 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను కడుతుండగా కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్లెక్సీ కడుతుండగా 13 మందికి కరెంట్ షాక్ తగిలిందని సమాచారం. ఈ దారుణ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
 
కాగా సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై కొందరు అభిమానులు ఈ ఫ్లెక్సీలు కడుతున్నారు. ఫ్లెక్సీ వెనుకభాగం అంతా ఇనుప తీగలు వుండటంతో అవి విద్యుత్ వైర్లకు తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
 
తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments