Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ పవన్ బర్త్ డే ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్, ముగ్గురు మృతి

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (22:49 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను కడుతుండగా కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్లెక్సీ కడుతుండగా 13 మందికి కరెంట్ షాక్ తగిలిందని సమాచారం. ఈ దారుణ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
 
కాగా సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై కొందరు అభిమానులు ఈ ఫ్లెక్సీలు కడుతున్నారు. ఫ్లెక్సీ వెనుకభాగం అంతా ఇనుప తీగలు వుండటంతో అవి విద్యుత్ వైర్లకు తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
 
తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments