Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ పవన్ బర్త్ డే ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్, ముగ్గురు మృతి

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (22:49 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను కడుతుండగా కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్లెక్సీ కడుతుండగా 13 మందికి కరెంట్ షాక్ తగిలిందని సమాచారం. ఈ దారుణ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
 
కాగా సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై కొందరు అభిమానులు ఈ ఫ్లెక్సీలు కడుతున్నారు. ఫ్లెక్సీ వెనుకభాగం అంతా ఇనుప తీగలు వుండటంతో అవి విద్యుత్ వైర్లకు తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
 
తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments