Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరాయకొండలో గరుత్మంతుడు చేతులు విరగ్గొట్టారు...

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (12:12 IST)
ఏపీలో విగ్రహాల ధ్వంసం ఆగటంలేదు. తాజాగా సింగరాయకొండలో మరో ఘటన చోటుచేసుకుంది. పాతసింగరాయ కొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై వున్న మూడు విగ్రహాలు గరుత్మంతుడు, నరసింహస్వామి, రాజ్యలక్ష్మి చేతులు విరగ్గొట్టి వున్నాయి.
 
విగ్రహాల చేతులు ధ్వంసం కావడాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఐతే ఈ విగ్రహాల చేతులు దుండగులు ధ్వంసం చేసినవా లేదంటే వాటంతట అవే విరిగిపోయాయా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments