సింగరాయకొండలో గరుత్మంతుడు చేతులు విరగ్గొట్టారు...

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (12:12 IST)
ఏపీలో విగ్రహాల ధ్వంసం ఆగటంలేదు. తాజాగా సింగరాయకొండలో మరో ఘటన చోటుచేసుకుంది. పాతసింగరాయ కొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై వున్న మూడు విగ్రహాలు గరుత్మంతుడు, నరసింహస్వామి, రాజ్యలక్ష్మి చేతులు విరగ్గొట్టి వున్నాయి.
 
విగ్రహాల చేతులు ధ్వంసం కావడాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఐతే ఈ విగ్రహాల చేతులు దుండగులు ధ్వంసం చేసినవా లేదంటే వాటంతట అవే విరిగిపోయాయా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments