Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరాయకొండలో గరుత్మంతుడు చేతులు విరగ్గొట్టారు...

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (12:12 IST)
ఏపీలో విగ్రహాల ధ్వంసం ఆగటంలేదు. తాజాగా సింగరాయకొండలో మరో ఘటన చోటుచేసుకుంది. పాతసింగరాయ కొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై వున్న మూడు విగ్రహాలు గరుత్మంతుడు, నరసింహస్వామి, రాజ్యలక్ష్మి చేతులు విరగ్గొట్టి వున్నాయి.
 
విగ్రహాల చేతులు ధ్వంసం కావడాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఐతే ఈ విగ్రహాల చేతులు దుండగులు ధ్వంసం చేసినవా లేదంటే వాటంతట అవే విరిగిపోయాయా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments