Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొంగుతున్న కొండ‌వీటి వాగు... స్పందించిన ఇరిగేష‌న్ అధికారులు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (12:12 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొండవీటి వాగు పొంగుతోంది. ఎగువ నుంచి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండటంతో, తమ పొలాలు ఎక్కడ మునుగుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఉండవల్లి, పెనుమాకతోపాటు పలు గ్రామాల రైతులు, కృష్ణా నది దగ్గర ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఇరిగేషన్ అధికారులకి తమ ఆందోళన తెలిపారు. తమ పైఅధికారులకు తెలిపి, ఇరిగేషన్ ఉన్నత అధికారుల ఆదేశాలతో రెండు మోటార్లు ఆన్ చేసి కృష్ణా నదిలోకి నీటిని ఇరిగేషన్ అధికారులు వ‌దులుతున్నారు.
 
తమ సమస్యని తెలియ చేయగానే, స్పందించి రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులకి  రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయ పాలెం, వెంకట పాలెం గ్రామాల రైతుల‌కు కొండ‌వీటి వాగు వ‌ల్ల ప్ర‌మాదం పొంచి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments