Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొంగుతున్న కొండ‌వీటి వాగు... స్పందించిన ఇరిగేష‌న్ అధికారులు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (12:12 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొండవీటి వాగు పొంగుతోంది. ఎగువ నుంచి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండటంతో, తమ పొలాలు ఎక్కడ మునుగుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఉండవల్లి, పెనుమాకతోపాటు పలు గ్రామాల రైతులు, కృష్ణా నది దగ్గర ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఇరిగేషన్ అధికారులకి తమ ఆందోళన తెలిపారు. తమ పైఅధికారులకు తెలిపి, ఇరిగేషన్ ఉన్నత అధికారుల ఆదేశాలతో రెండు మోటార్లు ఆన్ చేసి కృష్ణా నదిలోకి నీటిని ఇరిగేషన్ అధికారులు వ‌దులుతున్నారు.
 
తమ సమస్యని తెలియ చేయగానే, స్పందించి రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులకి  రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయ పాలెం, వెంకట పాలెం గ్రామాల రైతుల‌కు కొండ‌వీటి వాగు వ‌ల్ల ప్ర‌మాదం పొంచి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments