Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ప్రసాదంలో పురుగులు.. 50వేల లడ్డూలు సీజ్..

నవరాత్రులను పురస్కరించుకుని దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల ప్రసాదం, భక్తులకు ఏర్పాటైన సౌకర్యాలపై అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకీలా

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2016 (16:08 IST)
నవరాత్రులను పురస్కరించుకుని దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల ప్రసాదం, భక్తులకు ఏర్పాటైన సౌకర్యాలపై అధికారులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారి ప్రసాదంలో పురుగులు వస్తున్నాయని ఆదివారం భక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లు తనిఖీలు నిర్వహించారు. ఆలయ పైభాగంలో ఉన్న ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనకీ చేసిన అధికారులు.. పురుగులు నిండి ఉన్న రూ.5 లక్షల విలువైన 50వేల లడ్డూలను సీజ్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. దసరా ఉత్సవాలకు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ ఆలయ పరిసరాలను డోన్‌ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. రాజగోపురం, ఘాట్‌రోడ్డు, అర్జున వీధితో పాటు ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ, అమ్మవారి బంగారు గోపురం, పచ్చదనంతో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి అందాలను డోన్‌ కెమెరాతో బంధించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబయింది. దుర్గమ్మ ఆలయ పరిసరాలను సర్వాంగసుందరంగా అలంకరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments