Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజార్‌కు వత్తాసు పలికిన చైనా? ఐరాస వీటోను మళ్లీ ఆరు నెలల పాటు పొడిగించింది..

పాకిస్థాన్ తీవ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధాని మసూద్‌ అజార్‌‌కు మళ్ళీ చైనా వత్తాసు పలికింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానా

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2016 (15:54 IST)
పాకిస్థాన్ తీవ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధాని మసూద్‌ అజార్‌‌కు మళ్ళీ చైనా వత్తాసు పలికింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ వీటోను చైనా తాజాగా ఆరునెలలపాటు పొడిగించింది. తద్వారా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలని చైనా నిర్ణయించింది. 
 
మసూద్‌ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్‌ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది. ఈ వీటో గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో చైనా అభ్యంతరం చెప్పకుండా భారత తీర్మానం తానంతట అదే ఆమోదం పొందేది. కానీ చైనా ఆరునెల పాటు ఈ వీటోను పొడిగించడం ద్వారా.. పాక్ ఉగ్రవాదికి చైనా వంత పాడినట్లైంది. 
 
అయితే ఈ వీటో పొడిగింపును చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్‌ షుయంగ్‌ సమర్థించుకున్నారు. భారత్‌ తీర్మానంపై ఇప్పటికీ విభిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో సంబంధిత పక్షాలు మరింతగా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా తన వీటోను పొడిగించినట్టు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments