Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజార్‌కు వత్తాసు పలికిన చైనా? ఐరాస వీటోను మళ్లీ ఆరు నెలల పాటు పొడిగించింది..

పాకిస్థాన్ తీవ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధాని మసూద్‌ అజార్‌‌కు మళ్ళీ చైనా వత్తాసు పలికింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానా

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2016 (15:54 IST)
పాకిస్థాన్ తీవ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధాని మసూద్‌ అజార్‌‌కు మళ్ళీ చైనా వత్తాసు పలికింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ వీటోను చైనా తాజాగా ఆరునెలలపాటు పొడిగించింది. తద్వారా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలని చైనా నిర్ణయించింది. 
 
మసూద్‌ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్‌ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది. ఈ వీటో గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో చైనా అభ్యంతరం చెప్పకుండా భారత తీర్మానం తానంతట అదే ఆమోదం పొందేది. కానీ చైనా ఆరునెల పాటు ఈ వీటోను పొడిగించడం ద్వారా.. పాక్ ఉగ్రవాదికి చైనా వంత పాడినట్లైంది. 
 
అయితే ఈ వీటో పొడిగింపును చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్‌ షుయంగ్‌ సమర్థించుకున్నారు. భారత్‌ తీర్మానంపై ఇప్పటికీ విభిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో సంబంధిత పక్షాలు మరింతగా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా తన వీటోను పొడిగించినట్టు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments