Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

ఐవీఆర్
గురువారం, 31 అక్టోబరు 2024 (17:40 IST)
బోరుగడ్డ అనిల్ పోలీసు వాహనంలో వుండే ప్రముఖ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చాడు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పైన సోషల్ మీడియా వేదికగా బోరుగడ్డ అసభ్యకర వ్యాఖ్యలు చేసారంటూ అతడిపైన గార పోలీసు స్టేషనులో మాజీ ఎంపిటిసి సురేష్ ఫిర్యాదు చేసారు. ఈ కేసుకు సంబంధించి బోరుగడ్డను శ్రీకాకుళం జడ్జి ఎదుట హాజరు పరిచి అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరిలిస్తున్నారు.
 
అతడిని పోలీసు వాహనంలో తరలిస్తుండగా... లోపలి నుంచి మాట్లాడుతూ, తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్న ఆ 4 మీడియా సంస్థలను నడిరోడ్డుపై నిలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎస్కార్ట్ వాహనంలోనే ఇలా వార్నింగులు ఇవ్వడం చూసి అక్కడున్నవారు విస్తుపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments