ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

ఐవీఆర్
గురువారం, 31 అక్టోబరు 2024 (17:40 IST)
బోరుగడ్డ అనిల్ పోలీసు వాహనంలో వుండే ప్రముఖ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చాడు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పైన సోషల్ మీడియా వేదికగా బోరుగడ్డ అసభ్యకర వ్యాఖ్యలు చేసారంటూ అతడిపైన గార పోలీసు స్టేషనులో మాజీ ఎంపిటిసి సురేష్ ఫిర్యాదు చేసారు. ఈ కేసుకు సంబంధించి బోరుగడ్డను శ్రీకాకుళం జడ్జి ఎదుట హాజరు పరిచి అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరిలిస్తున్నారు.
 
అతడిని పోలీసు వాహనంలో తరలిస్తుండగా... లోపలి నుంచి మాట్లాడుతూ, తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్న ఆ 4 మీడియా సంస్థలను నడిరోడ్డుపై నిలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎస్కార్ట్ వాహనంలోనే ఇలా వార్నింగులు ఇవ్వడం చూసి అక్కడున్నవారు విస్తుపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments