Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి భోగి మంటలు .. కారాదు అమరావతి చితి మంటలు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:40 IST)
భోగి పండుగను పురస్కరించుకుని అమరావతిలోని తుళ్లూరులో ఈరోజు ఉదయం అన్ని రాజధాని గ్రామాల రైతులు, మహిళలు భోగి మంటలు వేశారు.

నేటి భోగి మంటలు కారాదు.. అమరావతి చితి మంటలు పేరుతో భోగి మంటలు అంటూ రాజధాని రైతులు భోగి మంటలు వేశారు. అనంతరం రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జిఒలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

రైతులను విభజించి పాలించాలని కొన్ని గ్రామలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో కలుపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఆర్డినెన్స్‌ కాపీలను అమరావతి రైతులు భోగి మంటల్లో వేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments