Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడినా చంద్రబాబులో మార్పు రాలేదు: మంత్రి పేర్నినాని

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:17 IST)
ఎన్నికల్లో ప్రజలు ఓడించినా చంద్రబాబులో మార్పు రాలేదని మంత్రి పేర్నినాని అన్నారు. ఈరోజిక్కడ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. అభివృద్ధికి చంద్రబాబే చాంపియన్‌ అయితే ప్రజలు ఎందుకు ఉతికి ఆరేశారు? అని ప్రశ్నించారు.

ప్రజల మనోభావాలు చంద్రబాబుకు తన జీవిత కాలంలో అర్థం కావన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ పాలిస్తున్నారన్నారు. ఏపీ రాజధానిగా ఒకే చోట ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మరోమారు విమర్శలు చేశారు.

రాజధాని అమరావతి పెద్ద వివాదంగా మారిందని అన్నారు. రాజధానిగా అమరావతి పనికి రాదంటూనే మూడు రాజధానుల్లో ఒకటిగా దీనిని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎక్కడైనా ఒకచోటే రాజధాని ఏర్పాటు చేయాలని, మూడు ప్రాంతాల్లో హైకోర్టు, అసెంబ్లీ, మినీ సచివాలయం ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణ సబబుగానే ఉంది కానీ, మూడు ముక్కలుగా పాలన చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments